రోజురోజుకు వైసిపి మనగడ ప్రశ్నార్ధకంగా మారింది

80பார்த்தது
రోజురోజుకు వైసిపి మనగడ ప్రశ్నార్ధకంగా మారింది
రోజు రోజుకు వైసిపి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో దొనకొండలో ఆదివారం మెగా కంటి వైద్య శిబిలాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఒంగోలులో జరిగిన వైసీపీ సభలో బ్లూ బుక్ అంటూ ప్రస్తావించటం అధికారులను, టిడిపి నేతలను బెదిరించే విధంగా ఉన్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி