ప్రమాదం అని తెలిసిన..ఆటో ప్రయాణమే

1278பார்த்தது
కురిచేడు మండలంలోని ఆటో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. సోమవారం మండలంలోని కురిచేడు గ్రామం నుంచి పొట్లపాడు వెళ్లే రహదారిలో ఆటో కి 30 మంది ప్రయాణికులకు ప్రయాణం సాగిస్తున్నారు కిక్కిరిసి ఆటోలలో ప్రయాణించడం ప్రమాదమని తెలిసినప్పటికీ, పలువురు కూలీలు ప్రయాణం సాగిస్తున్నారు. ఇటువంటి ట్రాలీ ఆటోలకు చిన్నపాటి ప్రమాదం జరిగినా ప్రాణనష్టం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி