రాతి ముఖమండపం నిర్మాణానికి విరాళం

75பார்த்தது
రాతి ముఖమండపం నిర్మాణానికి విరాళం
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాతి ముఖ మండపం నిర్మాణానికి శుక్రవారం గుంటూరుకు చెందిన రవికుమార్ 1, 16000 రూపాయలను ఆలయ ఈవో సుభద్రకు విరాళముగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన రవికుమార్ కు సుభద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఈవో సుభద్ర కొనియాడారు.

தொடர்புடைய செய்தி