పెద్ద దోర్నాలలో: పిడుగు పాటుకు ఎద్దు మృతి

82பார்த்தது
పెద్ద దోర్నాలలో: పిడుగు పాటుకు ఎద్దు మృతి
పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందగా ఓ వ్యవసాయ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పెద్ద దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. పిడుగు పాటుకు పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీ రామానాయుడు తీవ్రంగా గాయపడగా గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఎద్దు మృతి చెందింది. మృతి చెందిన ఎద్దు విలువ రూ. 80, 000 ఉంటుందని రైతు తెలిపాడు. గాయపడ్డ వ్యవసాయ కూలీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி