గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి స్వామి

81பார்த்தது
గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి స్వామి
గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ సంబరాలలో మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி