ఒంగోలు: జన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు రద్దు

80பார்த்தது
ఒంగోలు: జన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు రద్దు
జన శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై సమీపంలో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరగటంతో విజయవాడ-చెన్నై మధ్య ప్రయాణించే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు ప్రమాదం కారణంగా మరికొన్ని రైళ్లను దారి మళ్ళించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఒంగోలు రైల్వే ప్రయాణికులు గమనించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி