కొత్తపట్నం: సముద్రం ముందుకొచ్చింది

81பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొత్తపట్నం తీర ప్రాంతంలోని సముద్రం ముందుకు వచ్చింది. దసరా సెలవులు కావడంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో తీరానికి రాగా అలల తాకిడికి మెరైన్ పోలీసులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం వద్ద ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సముద్రంలోనికి వెళ్ళవద్దని మెరైన్ పోలీసులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி