పేద ఖైదీలకు న్యాయం చేయాలి: కలెక్టర్

57பார்த்தது
పేద ఖైదీలకు న్యాయం చేయాలి: కలెక్టర్
పేద ఖైదీలకు సేవలందించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపవర్మెంట్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఖైదీల బెయిల్ వివరాలు, స్థితిగతులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఖైదీలకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி