మండపాలకు విద్యుత్ అనుమతులు తప్పనిసరి

57பார்த்தது
మండపాలకు విద్యుత్ అనుమతులు తప్పనిసరి
వినాయక మండపాల నిర్వహకులు స్థానికంగా తాత్కాలిక విద్యుత్ సరఫరా కోసం..విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారి సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీసేవ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి అనుమతులు పొందాలని పేర్కొన్నారు. వినాయక మండపాలకు అక్రమంగా విద్యుత్ వాడితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

தொடர்புடைய செய்தி