కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని విడిచిపెట్టం: మాజీ మంత్రి

85பார்த்தது
వైసిపి కార్యకర్తల ను ఇబ్బంది పెట్టిన వారిని విడిచి పెట్టమని కొండేపి వైసిపి ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ టిడిపి నాయకులను హెచ్చరించారు. ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరును బ్లూ బుక్ లో చేరుస్తామన్నారు. ఒంగోలు వైసిపి అధ్యక్షుడిగా బూచేపల్లి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను వెంబడించి మరి ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி