కనిగిరి: రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా చాటిన ఉపాధ్యాయినీలు

63பார்த்தது
కనిగిరి: రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా చాటిన ఉపాధ్యాయినీలు
గుంటూరులో యుటిఎఫ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో కనిగిరి చెందిన ఉపాధ్యాయునీలు సత్తా చాటారు. ఉపాధ్యాయిని షేక్. మహబున్ని షాట్ పుట్ లో ప్రథమ స్థానంలో, 200 మీటర్ల రన్నింగ్ లో ద్వితీయ స్థానంలో, 100 మీటర్ల రన్నింగ్ లో ద్వితీయ స్థానం సాధించింది. కల్పన స్పీడ్ వాక్ లో ద్వితీయ స్థానం, 100 మీటర్లు రన్నింగ్ లో తృతీయ స్థానం, 400 మీటర్లు స్పీడ్ వాకింగ్ లో ద్వితీయ స్థానం సాధించారు.

தொடர்புடைய செய்தி