కనిగిరి: బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

52பார்த்தது
కనిగిరి: బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
హనుమంతునిపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి పంచాయతీ ఎలికావారి పల్లి గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోటి రూపాయలు నిధులతో నిర్మించబోయే నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி