లింగోజిపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

55பார்த்தது
లింగోజిపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
కంభం మండలంలోని లింగోజిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు అంకిరెడ్డి ఉపాధ్యాయుల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గురుకుల వ్యవస్థ పూర్వ వైభవాన్ని వివరించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి ఆట పాటలతో సంబరాలను జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி