వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై

80பார்த்தது
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై
వినాయక చవితి సందర్భంగా కురిచేడు మండలంలో ఏర్పాటుచేసే వినాయక మండపాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్థానిక ఎస్సై శివ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ కమిటీ తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పండుగ రోజు నుండి నిమజ్జనం వరకు మండపం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி