బస్సు పై పడిన చెట్టును తొలగించిన ఎస్ఐ

83பார்த்தது
నూజెండ్ల మండలం అయినవోలు వద్ద గురువారం రాత్రి భారీ వర్షం నేపథ్యంలో.. ఆర్టీసీ బస్సు పై చెట్టు విరిగిపడింది. సంఘటన స్థలానికి అయినవోలు ఎస్సై కృష్ణారావు చేరుకొని జెసిబి సహాయంతో బస్సు పై పడ్డ చెట్టును తొలగించారు. కాగా ప్రయాణికులను మరో బస్సు ఎక్కించి గమ్య స్థలానికి చేర్చారు.

தொடர்புடைய செய்தி