బొమ్మరాజుపల్లిలో పోలీసుల గస్తీ ఏర్పాటు

52பார்த்தது
ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం గ్రామంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్న శిలాఫలకాన్ని పలువురు సుత్తితో పగలగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி