తప్పనిసరిగా అనుమతులు పొందాలి: ఎస్సై

62பார்த்தது
వినాయక చవితి మండపాలకు తప్పనిసరిగా అనుముతుల పొందాలని బొల్లాపల్లి ఎస్సై బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముందుగా మండలంలోని ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే విద్యుత్ శాఖ అధికారులు అనుమతులు కూడా తప్పనిసరిగా పొందాలంటూ తెలియపరిచారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி