గుండెపోటుతో రైతు మృతి

83பார்த்தது
గుండెపోటుతో రైతు మృతి
నుజెండ్ల మండలంలోని దాట్లవారిపాలెంకు చెందిన రైతు మారెళ్ళ నాగిరెడ్డి (55) గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. పొలం పనుల నిమిత్తం ఉదయాన్నే పొలానికి వెళ్ళగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. మృతునికి భార్య కొడుకు ఉన్నాడు. హఠాత్తు మరణంతో తమకు పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி