ప్రతి ఒక్కరు అనుమతులు పొందాలి: సీఐ

74பார்த்தது
వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకొని..మండపాల నిర్వహణ కమిటీ సభ్యులతో గురువారం వినుకొండ సీఐ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ.. ప్రతి మండపం వద్ద, ఊరేగింపు కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி