నందిగం సురేష్ కు బెయిల్ మంజూరు

62பார்த்தது
నందిగం సురేష్ కు బెయిల్ మంజూరు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం. నేడు మరోసారి విచారించింది. నిన్న మంగళగిరి కోర్టు ఆయనకు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ షాక్ ఇవ్వగా, శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி