ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి: సిపిఎం

74பார்த்தது
ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి: సిపిఎం
అధిక వర్షాల కారణంగా పెదకాకాని మండలం సుందరయ్య కాలనీ పూర్తిగా నీట మునిగి ఇళ్లల్లోని వస్తువులన్నీ పాడైపోయాయి. ప్రభుత్వం స్పందించి ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలని శుక్రవారం సిపిఎం మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ సుందరయ్య కాలనీ వాసులతో కలిసి తహసిల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ కు వినతిపత్రం అందించారు. నియోజకవర్గo ఎమ్మెల్యే చొరవ తీసుకొని కాలనీవాసులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி