ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

81பார்த்தது
ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే మరియు పల్నాటి జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అభినందనలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు.

தொடர்புடைய செய்தி