నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించండి: ఎస్సై

66பார்த்தது
వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న భక్తులు.. నిమజ్జన సమయంలో జాగ్రత్తగా పాటించాలని ఎస్సై బాలు నాయక్ కోరారు. సోమవారం మూడవరోజు మండలంలో 12 వినాయక విగ్రహాల నిమజ్జనం నిమిత్తం వెళ్తాయని ఎస్సై తెలిపారు. మద్యం తాగి మండపాల వద్దకు వెళ్లి గణనాథుని నిమజ్జనం సమయంలో అల్లర్లు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ప్రశాంత వాతావరణంతో నిమజ్జనం జరుపుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி