ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి

67பார்த்தது
ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి
నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. గురువారం అచ్చంపేట మండలంలోని చిగురుపాడు గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మితమైన సైడ్ కాలువలు ప్రారంభించామన్నారు. అనంతరం 5 లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న సైడ్ కాలవలకు శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி