గులాబీరంగు పురుగు నివారణకు చర్యలు

60பார்த்தது
గులాబీరంగు పురుగు నివారణకు చర్యలు
పెదకూరపాడు మండలంలోని బలుసుపాడు, 75 త్యాళ్లూరు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పెదకూరపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి శాంతి మాట్లాడుతూ ప్రత్తిలో రసం పీల్చుపురుగులు, గులాబీ రంగు పురుగుల యాజమాన్యం గురించి వివరించారు.

தொடர்புடைய செய்தி