వరద బాధితులకు నష్టపరిహారం

61பார்த்தது
వరద బాధితులకు నష్టపరిహారం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరద బాధితులకు నష్టపరిహారం అందించడం పై పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పెదకూరపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు భారీ విపత్తులో బాధితులకు అండగా నిలవడమే కాకుండా ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ బాధితులకు ధైర్యాన్నిచ్చారన్నారు. నియోజకవర్గ ప్రజలకు కూడా త్వరలో ఖాతాల్లో జమవుతాయన్నారు.

தொடர்புடைய செய்தி