వినాయక చవితి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: సీఐ

59பார்த்தது
వినాయక చవితి ఉత్సవాలు ఎదుటి వారికీ ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలని కారంపూడి సర్కిల్ సిఐటివి శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. కారంపూడి పోలీస్ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ రహిత విగ్రహాలను వాడాలని, పెద్ద శబ్దాలతో లవ్డ్ స్పీకర్లను ఉపయోగించకూడదన్నారు. వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు ముందుగానే పోలీస్ అనుమతి తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி