విజయవాడ వరద ప్రాంతాల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

56பார்த்தது
ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన విజయవాడ పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళవారం ముంపు గురైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు మంచినీరు, పాలు, భోజనం అందించారు. ముంపు గురైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி