కరెంట్ స్తంభం ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

52பார்த்தது
మాచర్ల మండలం మాచర్లలోని 9వ వార్డుకు చెందిన బాణావత్ హనుమంతు కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ పోషణ నిమిత్తం హనుమంతు హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. మాచర్లకు వచ్చిన హనుమంత్ మంగళవారం భార్యతో గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు కరెంటు స్తంభం ఎక్కాడు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ ప్రభాకర్రావు ఘటనా స్థలానికి వెళ్లి హనుమంతుకి నచ్చ చెప్పడంతో కిందకు దిగాడు.

தொடர்புடைய செய்தி