దేవాలయాల్లో పూజలు చేపట్టిన వైసీపీ నేతలు

59பார்த்தது
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం రామాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుమల పవిత్రతను శ్రీ వారి ప్రసాదం విశిష్టతను టీటీడీ పేరు ప్రఖ్యాతులను హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఎంతో పవిత్రమైన లడ్డు లో జంతువుల కొవ్వు కలిసింది అని ఒకసారి కలవలేదని మరొకసారి కూటమి నాయకులే చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி