నేడు గుంటూరులో పర్యటించనున్న మంత్రి సవిత

66பார்த்தது
నేడు గుంటూరులో పర్యటించనున్న మంత్రి సవిత
రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. రింగ్ రోడ్డు సిద్దార్థ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన చేనేత, వస్త్ర ప్రదర్శనను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని చేనేత, వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி