రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి: జేసీ

85பார்த்தது
రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి: జేసీ
రైతులకు తక్షణమే రుణాలు మంజూరు చేసేందుకు సహకార బ్యాంకులు చర్యలు తీసుకోవాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశించారు. సహకార సంఘాల ద్వారా జరుగుతున్న పంట రుణాలు, బకాయిల వసూళ్లపై కలెక్టరేట్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రుణాల మంజూరు తోపాటు బకాయిల వసూళ్లు విషయంలో లక్ష్యాలు అధిగమించాలని చెప్పారు. కంప్యూటరీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని జేసీ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி