గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా ఓబులేసు బాధ్యతలు

66பார்த்தது
గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా ఓబులేసు బాధ్యతలు
గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా చల్లా ఓబులేసు శుక్రవారం భాద్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి బదిలీ కాగా ఓబులేసుని అదనపు కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన ఓబులేసును అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

தொடர்புடைய செய்தி