గుంటూరును మోడల్ సిటీగా తయారు చేస్తాం: కమిషనర్

61பார்த்தது
గుంటూరును మోడల్ సిటీగా తయారు చేస్తాం: కమిషనర్
నగర ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్చ గుంటూరుకు కృషి చేస్తున్నామని కమిషనర్ పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం కొండయ్య కాలనీ, వేళాంగిని నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవితో కలిసి కమిషనర్ పర్యటించారు. స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గుంటూరు నగరంలో అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி