నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్

59பார்த்தது
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ శుక్రవారం అందుబాటులోకి రానుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా ఇసుక బుకింగ్ చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అయితే 24 గంటలూ ఇసుక బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி