కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ

56பார்த்தது
కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఎనిమిదో రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నదిలో చిక్కుకున్న బోట్లను బయటకు తీసేలా ఇంజినీర్లు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీటిలో మునిగిన పడవను కొక్కేల సాయంతో 3 అడుగులకు పైగా ఎత్తారు. నిన్న కొంచెం ముందుకు కదిలి రాళ్లు అడ్డుపడటంతో పని ఆగిపోయింది. కొక్కేలను ఏర్పాటు చేసి బోటును మరింత ఎత్తుకు లాగుతున్నారు.

தொடர்புடைய செய்தி