వాలంటీర్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు

40762பார்த்தது
రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటించారు. 'చాలా మంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వాళ్లనే కొనసాగిస్తాం. జూలై 1న వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తాం' అని మంత్రి స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி