వరదలప్పుడు జగన్ అడుగు కూడా బయటపెట్టలేదు: లోకేశ్

56பார்த்தது
వరదలప్పుడు జగన్ అడుగు కూడా బయటపెట్టలేదు: లోకేశ్
వరదలు వచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు కూడా బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ఫ్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రెడ్‌బుక్‌లో పేరుందని వారు భయపడుతున్నారని, వరద సాయంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி