గోదావరికి భారీగా వరద.. హెచ్చరిక జారీ

62பார்த்தது
గోదావరికి భారీగా వరద.. హెచ్చరిక జారీ
కృష్ణా నదికి వరద తగ్గుముఖం పడుతుండగా.. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం 12.2 అడుగుల వద్ద నీటి మట్టం ఉండగా.. 10.39 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. భారీ వరద నీరు చేరుతుండటంతో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி