వినుకొండ: డీపోకు 6 బస్సులు కేటాయింపు

75பார்த்தது
వినుకొండ ఆర్టీసీ డీపోకు 6 నూతన బస్సులు కేటాయించారని డిపో మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. వీటిలో 2 ఇంద్ర బస్సులు, 4 ఎక్స్ప్రెస్లు ఉన్నాయని తెలిపారు. ఇంద్ర బస్సులు హైదరాబాద్కు, ఎక్స్ప్రెస్ బస్సులు విజయవాడ రూట్లో నడపనున్నట్లు డీఎమ్ తెలిపారు. ఆరు బస్సులను శుక్రవారం సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி