వామపక్షాలు పెద్ద దిక్కుని కోల్పోయాయి

80பார்த்தது
వామపక్షాలు పెద్ద దిక్కుని కోల్పోయాయి
కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో వామపక్షాలు పెద్ద దిక్కుని కోల్పోయాయని శుక్రవారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ. జాతీయ రాజకీయాలకు కూడా ఆయన లేని లోటు తీరనిదన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని, రాజకీయాల్లో ఎంతో మందికి ఆయన ఆదర్శమని కొనియాడారు.

தொடர்புடைய செய்தி