మతాలు, కులాల మధ్య చిచ్చులు పెట్టొద్దు: ఎమ్మెల్యే

67பார்த்தது
రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చులు పెట్టొద్దని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని శ్రీశనీశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. అందరి సాంప్రదాయాలను గౌరవించాలని చెప్పారు. ఇప్పటికైనా జగన్ నాటకాలు ఆపాలని అన్నారు.

தொடர்புடைய செய்தி