ఏపీ పోలీసుల పరువు పోయింది: ఎమ్మెల్యే

81பார்த்தது
ఏపీ పోలీసుల పరువు పోయింది: ఎమ్మెల్యే
నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడంలేదని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్‌లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరువు పోయిందని గురువారం అన్నారు.

தொடர்புடைய செய்தி