పాము కాటుతో వ్యక్తి మృతి

66பார்த்தது
పాము కాటుతో వ్యక్తి మృతి
కొల్లూరు మండలం ఈపురు లంకలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సొంటి సంసోన్ గడ్డి కోసేందుకు పొలం వెళ్ళాడు. అయితే గడ్డి కోస్తున్న సమయంలో పాముకాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி