ముఖ్యమంత్రి సహాయనిధికి భట్టిప్రోలు విద్యార్థుల వితరణ

51பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధికి భట్టిప్రోలు విద్యార్థుల వితరణ
భట్టిప్రోలు లోని తమ్మన మల్లిఖార్జునరావు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించిన 33, 880 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలి అని చెక్ ను వేమూరు శాసన సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండంట్ మల్లిఖార్జునరావు, ఎస్ఎంసి చైర్మన్ సుగుణ, ప్రధానోపాధ్యాయులు రామకోటేశ్వరరావు, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி