ఖరీఫ్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం: మంత్రి నాదెండ్ల

63பார்த்தது
ఖరీఫ్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం: మంత్రి నాదెండ్ల
విజయవాడలోని పౌర సరఫరాల కార్యాలయంలో శుక్రవారం రైతు సంఘాలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘాలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన విధి విధానాలపై, ఖరీఫ్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాల అంశాలపై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி