ఆలయంలో చోరీపై కేసు నమోదు

74பார்த்தது
ఆలయంలో చోరీపై కేసు నమోదు
తెనాలి ఇస్లాంపేట కబేళా వంతెన సమీపంలోని శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయంలోని హుండీ చోరీకి గురైంది. బుధవారం ఉదయం ఆలయం శుభ్రం చేసేందుకు వచ్చిన మహిళ అమ్మవారి ముందు ఉండాల్సిన హుండీ చోరీకి గురైనట్లు నిర్ధారించుకొని తెనాలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 11 గంటల వరకూ తాము అక్కడే ఉన్నామని స్థానికులు తెలిపారు. హుండీలో సుమారు రూ. 70 వేల వరకు నగదు ఉంటుందని భావిస్తున్నారు.

தொடர்புடைய செய்தி