తాడికొండలో వైసీపీ నాయకుల నిరసన

67பார்த்தது
విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జగన్ పేరును తొలగించినందుకు తాడికొండలో శుక్రవారం వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వారు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాడికొండ వైసీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ. మంత్రి లోకేశ్ రెడ్ బుక్ చూపించి ప్రజలను భయపెడుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி