నెలరోజుల్లో కృష్ణమ్మ హారతి పున: ప్రారంభం: మంత్రి ఆనం

54பார்த்தது
గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంఘమం (ఇబ్రహీంపట్నం) ఫెర్రీ వద్ద నెలరోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పున: ప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం జరిగింది. దీనిపై ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி