వాహనాల మరమ్మతులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే శ్రావణ్

85பார்த்தது
వాహనాల మరమ్మతులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే శ్రావణ్
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గురువారం విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అజిత్ సింగినగర్, 59వ డివిజన్ లో హౌస్ శానిటేషన్, మోటార్ వెహికల్స్ రిపేరింగ్ పై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాహనాలకు వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி